Thursday, 15 July 2021

పయ్యావుల ప్లాన్ సక్సెస్-ఫలిస్తున్న లెక్కల దాడి-టీడీపీకి కొత్త ఊపిరి

టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా, లెక్కల మాస్టారుగా పేరున్న పయ్యావుల కేశవ్ వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా అంత క్రియాశీలకంగా కనిపించలేదు. ఓ దశలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయిస్తారన్న ప్రచారాలు కూడా జరిగాయి. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి అప్పగించినా కేశవ్ మాత్రం యాక్టివ్ కాలేదు. దీంతో వచ్చే ఎన్నికల వరకూ ఇదే పరిస్ధితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B7nRok
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour