Friday, 30 July 2021

రఘురామ అనర్హత వేటుపై సస్పెన్స్- నేటితో ముగిస్తున్న గడువు-ఏం జరగబోతోంది ?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోసం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు గడువు ఇవాళ్టితో ముగియబోతోంది. దీంతో రఘురామరాజు వివరణ ఇస్తారా ? ఇస్తే అందులో ఏం చెప్పబోతున్నారు ? మరింత గడువు కోరే అవకాశముందా ? అదే జరిగితే పార్లెమంటులో ఒత్తిడి పెంచుతామన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fbEV36
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour