Tuesday, 27 July 2021

భారత్ లో భారీగా క్షీణించిన కరోనా కొత్త కేసులు .. 30 వేలకు దిగువకు కొత్త కేసులు, 415 మరణాలు భారతదేశంలో కరోనా ఉ

భారతదేశంలో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతున్న పరిణామాలు దేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. 132 రోజులలో భారతదేశం మొదటిసారిగా 30,000 కన్నా తక్కువ కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరుకున్నాయి.గత 24 గంటల్లో 29,689 తాజా కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f0TXZs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour