Monday, 26 July 2021

అస్సాం-మిజోరాం మధ్య సరిహద్దు వివాదం ఎప్పటిది..? చరిత్ర ఏం చెబుతోంది..?

సోమవారం రోజున ఈశాన్య భారతంలో అలజడి చెలరేగింది. అస్సాం-మిజోరాం రాష్ట్రాల సరిహద్దులో భూవివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ హింస చెలరేగింది. ఇరు రాష్ట్రాలు రాళ్లు రువ్వుకున్నాయి, పోలీసులు కాల్పులు జరపడంతో కొందరు తీవ్రంగా గాయపడగా ఒకరిద్దరు మృతి చెందారు. రైతుల గుడిసెలను తగలబెట్టడం జరిగింది.. ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/373K6gY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour