Tuesday, 27 July 2021

సచివాలయ ఉద్యోగుల పరీక్షలపై ఉత్కంఠ-తప్పనిసరి కానుందా-జగన్ ఫైనల్ కాల్

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నప్పుడు రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో రూ15 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిభ ఆధారంగా శాశ్వత పోస్టింగ్ ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. వీటి ప్రకారం ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VccaMG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour