ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నప్పుడు రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో రూ15 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిభ ఆధారంగా శాశ్వత పోస్టింగ్ ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. వీటి ప్రకారం ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VccaMG
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment