Sunday, 11 July 2021

గవర్నర్ తమిళిసై సంచనలం: రేపు తెలంగాణ గిరిజన తండాలో: వ్యాక్సిన్ అక్కడే

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారం ఆమె రంగారెడ్డి జిల్లాలోని ఓ గిరిజన తండాను సందర్శించనున్నారు. అక్కడే కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గిరిజన తండాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ- గిరిజనులకు అది అందట్లేదని, టీకాపై వారికి అవగాహనను కల్పించాల్సిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hR0c2A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour