Friday, 2 July 2021

భారత్ లో క్షీణిస్తున్న కరోనా.. గత 24 గంటల్లో 44,111 కొత్త కేసులు, 738 మరణాలు

భారతదేశంలో కరోనా కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. భారతదేశంలో గత 24 గంటలలో కరోనా కారణంగా 44,111 కొత్త కేసులు నమోదు కాగా, 738 కరోనా మరణాలను నమోదు చేసింది. మరణాలు ఈ రోజు బాగా తగ్గాయి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 30.5 మిలియన్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం మరణాల సంఖ్య 4,01,050 కు చేరుకున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hzQzVV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour