Friday, 2 July 2021

Bengaluru: వ్యక్తిగత విషయాలు మీడియాలో రాకుండా కోర్టులో స్టే తెచ్చుకున్న కేంద్ర మంత్రి, అందుకే !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడకు ప్రత్యర్థుల భయం పట్టుకుందని సమాచారం. తన గురించి వ్యక్తిగత విషయాలు, సమాచారం, తన పరువుకు భగంవాటిల్లే వార్తలు మీడియాలో రాకుండా కేంద్ర మంత్రి సదానందగౌడ కోర్టులో స్టే తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి మీడియాలో తప్పుడు సమాచారం ప్రసారం చెయ్యకుండా ఎందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hzQyRR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour