Saturday, 3 July 2021

తేలని ఏపీ పరిషత్ పంచాయతీ-మరో ఆరునెలలు ప్రత్యేకాధికారుల పాలనే

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం పలు సమస్యలకు కారణమవుతోంది. ఎన్నికలు జరిగినా ఫలితాలపై హైకోర్టు తుది నిర్ణయం పెండింగ్ లో ఉండటంతో స్ధానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. అదే సమయంలో ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను సైతం పొడిగించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dDSIyI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour