Monday, 26 July 2021

హుజూరాబాద్‌లో మిగతా కులాలు లేవా? -దళితేతర 70వేల మంది ఓటర్ల కేసీఆర్‌ను నిలదీయాలె: విజయశాంతి

అనివార్యమే అయినా, అధికారిక ప్రకటన రాకముందే హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి పీక్స్ కు చేరింది. దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకుంటుండగా, గతంలో ఆయన దళితులకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సోమవారం అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BKrTTZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour