Tuesday, 6 July 2021

లేట్ అయినా లేటెస్ట్‌గా: రూ.100 క్లబ్‌లో ఢిల్లీ, కోల్‌కత: నార్త్ కూడా పరిపూర్ణ దశకు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి వాహనదారులపై భారాన్ని మోపాయి. తాజాగా చోటు చేసుకున్న పెంపుదలతో దేశ రాజధానిలో కూడా పెట్రోల్ రేటు 100 రూపాయల ల్యాండ్‌మార్క్‌ను దాటేసింది. కోల్‌కతలోనూ ఇదే పరిస్థితి. అక్కడా పెట్రోల్ రేటు వంద రూపాయలకు పైగా చేరింది. దేశంలో ఇప్పటిదాకా ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UocMye
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour