Tuesday, 6 July 2021

దారుణం .. కర్నూలులో 6ఏళ్ళ బాలికపై 50ఏళ్ళ వ్యక్తి అత్యాచారం

మహిళలు బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కామాంధులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. అన్యం పుణ్యం తెలియని పసిమొగ్గల జీవితాలను తమ కామవాంఛ తీర్చుకోవడానికి బలి చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి దిశ వంటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wmf3Y3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour