Tuesday, 6 July 2021

YES Bank: రూ. 712 కోట్లకు కుచ్చుటోపి, రియల్ ఎస్టేట్ కంపెనీ మీద చీటింగ్ కేసు, ఐటీ హబ్ లో హడల్ !

బెంగళూరు/ముంబాయి/న్యూఢిల్లీ: ప్రముఖ ఎస్ బ్యాంకుకు ఏకంగా రూ. 712 కోట్లు కుచ్చుటోపీ పెట్టారని ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఐటీ హబ్ లోని ఆ బ్యాంకు ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకులో రుణం తీసుకున్న మేధావులు కరోనా వైరస్ కారణంగా మా వ్యాపారం అటకెక్కిందని, EMIలు ఇప్పట్లో కట్టలేమని బ్యాంకు యాజమాన్యంకు తేల్చి చెప్పారు. మొడిబకాయిలు వసూలు చెయ్యడానికి ఇంతకాలం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hCoFZk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour