Tuesday, 8 June 2021

YS Sharmila: లోటస్‌పాండ్‌లో మళ్లీ సందడి: సన్నాహక సమావేశాలు షురూ

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పబోతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఆ దిశా మరోో అడుగు ముందుకేయనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఆమె.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w8rwz4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour