న్యూఢిల్లీ: దేశంలో మహోత్పాతానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వం.. సరికొత్త ప్రక్రియను ఆరంభించనుంది. ఇప్పటిదాకా డీసెంట్రలైజ్డ్గా ఉన్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. దాన్ని కేంద్రీకృతం చేసింది. వ్యాక్సినేషన్ బాధ్యతలన్నింటినీ రాష్ట్రాల నుంచి తప్పించింది. తానే స్వీకరించింది. డిసెంబర్ నాటికి మెజారిటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w5V3K3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment