Tuesday, 8 June 2021

కోరికలు కలిగించే ఇంజెక్షన్లు ఇస్తూ..ఎనిమిదేళ్లుగా బాలికపై రేప్: మహిళ సహా

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు.. ఎనిమిదేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తోన్నారు. ఈ నలుగురిలో దంపతులు కూడా ఉన్నారు. నిందితుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zaUfFB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour