దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టినట్లున్నా, త్వరలోనే మూడో వేవ్ తలెత్తుతుందని, అది సుదీర్ఘంగా 98 రోజులపాటు సాగుతుందని, సాధ్యమైనంత తొందరగా వ్యాక్సినేషన్ పూర్తిచేస్తే తప్ప ఆ గండం నుంచి గట్టెక్కలేమని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న వ్యాక్సిన్ల కొరత ఇబ్బందికరంగా మారింది. అయితే, గురువారం వెలుగులోకి వచ్చిన పలు అంశాలు వ్యాక్సిన్ల కొరత అంశంలో సంచలన మలుపులుగా నిలిచాయి...
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g40guR
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment