Thursday, 3 June 2021

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం-శ్రీకారం చుట్టిన జగన్‌-విపక్షాలపై ఫైర్

ఏపీలో నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. జగనన్నకాలనీల పేరుతో నిర్మిస్తున్న ఈ ఇళ్ల పనుల్ని ఇవాళ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34EPN3U
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour