Thursday, 3 June 2021

రాందేవ్‌ బాబాకు ఢిల్లీ హైకోర్లు సమన్లు- కరోనిల్‌ ప్రమోషన్‌కు బ్రేక్‌- డాక్టర్లకూ చురకలు

యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనాను తమ పతంజలి కరోనిల్ కిట్ తగ్గిస్తుందంటూ రాందేవ్ చేస్తున్న ప్రచారంపై ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... రాందేవ్‌కు నోటీసులు పంపింది. విచారణ పూర్తయ్యే వరకూ కరోనిల్ మందుపై మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది. పతంజలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Rny1iE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour