యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనాను తమ పతంజలి కరోనిల్ కిట్ తగ్గిస్తుందంటూ రాందేవ్ చేస్తున్న ప్రచారంపై ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు... రాందేవ్కు నోటీసులు పంపింది. విచారణ పూర్తయ్యే వరకూ కరోనిల్ మందుపై మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది. పతంజలి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Rny1iE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment