Tuesday, 8 June 2021

ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్‌ తప్పనిసరి- సర్కార్‌ కీలక నిర్ణయం

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పలుమార్లు ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో చేపడుతున్న ఈ మార్పుల పరంపర రెండేళ్లు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీలో ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఈ-పర్మిట్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RDMya0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour