న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ అధికారిక ఖాతాపై బ్లూ టిక్ మార్కును తొలగించిన తర్వాత కొద్దిసేపటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధికారిక ట్విటర్ పై బ్లూ టిక్ను తొలగించింది మైక్రోబ్లాగింగ్ సైట్. మోహన్ భగవత్కు ట్విటర్పై 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ అకౌంట్పై ఉన్న బ్లూమార్క్ను తొలగించి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Rs1l6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment