Saturday, 5 June 2021

Twitter వెరిఫికేషన్:వెంకయ్య ట్విటర్ ఖాతాపై బ్లూటిక్ మార్క్ పునరుద్ధరణ-మోహన్ భగవత్‌‌కు తొలగింపు

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ అధికారిక ఖాతాపై బ్లూ టిక్ మార్కును తొలగించిన తర్వాత కొద్దిసేపటికే ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ అధికారిక ట్విటర్ పై బ్లూ టిక్‌ను తొలగించింది మైక్రోబ్లాగింగ్ సైట్. మోహన్ భగవత్‌కు ట్విటర్‌పై 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌పై ఉన్న బ్లూమార్క్‌ను తొలగించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Rs1l6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour