Saturday, 5 June 2021

యూపీ ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పులు-రంగంలోకి ప్రధాని దూత-యోగీ కేబినెట్‌లో మార్పులు

వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోనే అతిపెద్దదైన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే సరిగ్గా ఎన్నికల వేళ యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారుకు తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో యోగీ సర్కారు వైఫల్యంతో పాటు ఇతర సమస్యలూ బీజేపీని వెంటాడుతున్నాయి. దీంతో యూపీలో పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ దూతగా మాజీ బ్యూరోక్రాట్‌ ఏకే శర్మను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Oe8Ee
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour