హైదరాబాద్: నగరం నుంచి మరో కరోనా వ్యాక్సిన్ వస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఇ) అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ దేశంలో అత్యంత చవకైన వ్యాక్సిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న ఈ టీకా రెండు డోసుల ధర కలిపి రూ. 500గా ఉండనున్నట్లు జాతీయ మీడియాలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TNjw8J
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment