Wednesday, 30 June 2021

Nellore ఇద్దరు మంత్రుల్లో ఒకరే కంటిన్యూ : కొత్తగా అవకాశం దక్కేదెవరికి : కృష్ణా జిల్లా సమీకరణాలతో లింకు..!!

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. దీంతో..జగన్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో టెన్షన్ మొదలైంది. 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో రెండున్నారేళ్లు మాత్రమే ఈ మంత్రివర్గం ఉంటుందని..తరువాత 90 శాతం వరకు మార్పులు జరుగుతాయని సీఎం నాడే స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు తాజాగా కొంత మంది మంత్రులకు ముఖ్యమంత్రి పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h3F3mr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour