Wednesday, 30 June 2021

దర్భంగా పేలుళ్లు.. హైదరాబాద్,పాతబస్తీలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు...

ఇటీవల బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడటంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బిహార్‌లో పేలుళ్లు జరిగితే హైదరాబాద్‌లో అరెస్టులు జరిగాయని రాజాసింగ్ అన్నారు.హైదరాబాద్ నగరం నాటు బాంబులు తయారుచేసే ఫ్యాక్టరీగా మారిందన్నారు. హైదరాబాద్‌లో బాంబులు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని... ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jx0VZ9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour