Wednesday, 30 June 2021

జల వివాదం : జగన్ సర్కార్ చేతులు ముడుచుకుని కూర్చోలేదు,తెలంగాణా మంత్రులకు బొత్సా కౌంటర్ !!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి జల దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, దోపిడీలో వైయస్సార్ ని మించిన వ్యక్తి వైయస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3653Tfs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour