Thursday, 24 June 2021

JioPhone Next:ఫోను విడుదల తేదీ- ధర-ఫీచర్లు గురించి తెలుసుకోండి..!

ముంబై: ఆసియా ఖండం కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆ సంస్థ 44వ వార్షిక సర్వసభ్యసమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏటా జరిగే సమావేశంలో కొత్త ప్రాడక్ట్‌ను మార్కెట్‌కు పరిచయం చేయడాన్ని ఆనవాయితీగా తీసుకొస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. గురువారం జరిగిన సమావేశంలో కూడా ముఖేష్ అంబానీ జియో ఫోన్ నెక్ట్స్‌ను ప్రకటించారు. ఈ జియో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xSvuww
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour