Thursday, 24 June 2021

పరారీలో రఘురామ- సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధానికి ఫిర్యాదు- వైసీపీ అడ్వకేట్‌ లేఖలు

ఏపీలో వైసీపీకీ, ఆ పార్టీ తరఫున గెలిచి రెబెల్‌గా ఎంపీ మారిన రఘురామకృష్ణంరాజుకీ మధ్య యుద్ధం పతాక స్ధాయికి చేరింది. ఇప్పటికే రోజూ రఘురామరాజు ఏదో ఒక అంశంపై సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ లేఖలు పంపుతుండగా... ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్‌ అటాక్‌ ప్రారంభమైంది. అయితే ఈసారి వైసీపీ రఘురామకు బదులు ఆయనపై ఫిర్యాదు చేస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qoZ8qs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour