Thursday, 24 June 2021

మళ్ళీ కాస్త తగ్గిన కేసులు: 6 లక్షలకు యాక్టివ్ కేసులు..అయినా భయం గుప్పిట్లో భారత్

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు గడిచిన రెండు రోజులు కాస్త పెరుగుతూ వచ్చినా, ఈ రోజు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయినా భారత్ భయం గుప్పిట్లోనే ఉంది. మహమ్మారి ఎప్పుడు విరుచుకుపడుతుందో, ఏ రూపం తీసుకుంటుందో తెలీని పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలోని కోవిడ్ -19 కేసులు 51,667 నమోదు కాగా, మరణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wV2kwz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour