Tuesday, 15 June 2021

Delhi violence: ఆ ఇద్దరికీ బెయిల్: జామియా స్టూడెంట్‌కూ: ప్రశాంత్ కీలక కామెంట్స్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన జాతీయ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లు, హింస నేపథ్యంలో అరెస్టయిన పింజ్రా టాడ్ కార్యకర్తలు దేవాంగన కళిత, నటాషా నర్వల్‌లకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరితో పాటు జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gqTmS4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour