వికారాబాద్ టీఆర్ఎస్ నేత ఒకరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి వందల మందిని ఆహ్వానించారు. డీజే పాటలతో,యువతుల నృత్యాలతో హోరెత్తించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని చెబుతున్న పోలీసులు... కొన్నిచోట్ల ఇలా చూసీ చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wsPoh4
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment