Tuesday, 15 June 2021

అందరి ఖాతాలు సెటిల్ చేస్తాం .. రెండింతలు తీసుకొనేందుకు రెడీ అవ్వండి .. నారా లోకేష్ వార్నింగ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై విరుచుకు పడ్డారు. గ్రామాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ నిప్పులు చెరిగారు. రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో అరాచకాలు, విధ్వంసాలే కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ తీర్పు చీకటి జీవోలు జారీ చేస్తున్న జగన్ సర్కార్ కు చెంపపెట్టు : లోకేష్, అచ్చెన్న ధ్వజం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TxfRLO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour