Wednesday, 2 June 2021

covid vaccine:ప్రైవేట్ ఆస్పత్రులకు వరం-విదేశాల నుంచి దిగుమతికి మోదీ సర్కార్ ఓకే -250కోట్ల డోసులు:కిషన్ రెడ్డి

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టి, కొత్త కేసులు తగ్గినా, మరణాలు మాత్రం భారీ సంఖ్యలోనే నమోదవుతుండటం కలవరంగా మారింది. ప్రపంచ టీకాల రాజధానిగా పేరున్న భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. కేంద్రం అట్టహాసంగా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నా, టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రయను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RinOnA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour