Wednesday, 2 June 2021

రాజ్‌భవన్‌కు కేసీఆర్: గవర్నర్‌ తమిళిసైతో భేటీ: ప్రధాని, ఎంకే స్టాలిన్ సందేశం

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా నిరాడంబ‌రంగా జ‌రిగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిథులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్రావతర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ అమరవీరుల స్థూపం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TEXftH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour