Wednesday, 2 June 2021

విశ్రాంత భద్రతాధికారుల్నీ వదలని మోడీ సర్కార్‌- పనిచేసిన సంస్ధల్ని విమర్శిస్తే పెన్షన్ కట్‌

దేశవ్యాప్తంగా తమ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించే చర్యల్లో భాగంగా మోడీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో రాతల్ని నిరోధించేందుకు ఐటీ చట్టాల్ని సవరించిన కేంద్రం.. ఇప్పుడు గతంలో భద్రతా సంస్ధలు, ఇంటెలిజెన్స్‌లో పనిచేసి రిటైరైన అధికారుల్ని కట్టడి చేసేందుకు పెన్షన్‌ రూల్స్‌ను సవరించింది. జాతీయ స్ధాయి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uDCvzf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour