Monday, 7 June 2021

Covaxin: ఎయిమ్స్ లో పిల్లలపై కోవ్యాక్సిన్ ప్రయోగాలు, కరోనా థర్డ్ వేవ్, ఫలితాలపైనే ఆశలు !

న్యూఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం పిల్లల మీద ఎక్కువగా చూపిస్తుందని నిపుణులు హెచ్చరించిన సందర్బంలో పిల్లల మీద కోవ్యాక్సిన్ ప్రయోగం ప్రారంభం అయ్యింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 2 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాక్సిన్ ను ఎయిమ్స్ ఆసుపత్రిలో పిల్లల మీద ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34USbUo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour