Monday, 7 June 2021

ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు- మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు ప్రకటించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్‌ నేపథ్యంలో విధిస్తూన్న పగటి పూట కర్ఫ్యూతో పాటు సమయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గనందున కర్ఫ్యూని జూన్‌ 20 వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ckNEPa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour