Monday, 7 June 2021

ఫలోంకా రాజ్: ఈ ఒక్క మామిడి పండు ధర రూ. 1000, ‘నూర్జహాన్’ ప్రత్యేక ఇదే

ఇండోర్: పండ్లలో రాజు అంటే ఎవరికైనా మామిడి పండే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. సీజన్ కావడంతో ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో మామిడి పండ్లు కిలో ధర రూ. 50-60 ఉంటోంది. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జాతికి చెందిన మామిడి పండు ఒక్కదానికే రూ. 1000 పలుకుతుండటం గమనార్మం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34RBHfH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour