ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది . ఈ నెల 16వ తేదీన టిడిపి పిలుపుమేరకు మైలవరంలో టిడిపి కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆసుపత్రిలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q9PKqO
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment