Friday, 18 June 2021

మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరో కేసు .. ఆ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది . ఈ నెల 16వ తేదీన టిడిపి పిలుపుమేరకు మైలవరంలో టిడిపి కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆసుపత్రిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q9PKqO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour