Friday, 18 June 2021

సీఎస్ ఆదిత్యనాథ్‌ ఆరునెలలు పొడిగింపు- కేంద్రం ఆమోదం- వద్దంటూ టీడీపీ లేఖ

ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్ పదవీకాలం పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. దీంతో ఆయన మరో ఆరునెలల పాటు అదనపు పదవీకాలం పొందబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ సేవల్ని మరికొంతకాలం వాడుకోవాలని సీఎం జగన్ భావించడంతో ఆయనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gzhnX2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour