Friday, 18 June 2021

ఏపీలో పగటి కర్ఫ్యూ ఎత్తివేత- తూర్పుగోదావరి మినహా- ఈ నెల 21 నుంచి అమలు

ఏపీలో కరోనా కేసుల ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో పగటి పూట కర్ఫ్యూను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రకటించిన విధంగా కర్ప్యూ ఆంక్షలు ఈ నెల 20 వరకూ అమలు కానుండగా.. ఈ నెల 21 నుంచి తాజా సమయాలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రోజువారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iQbVAH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour