Wednesday, 23 June 2021

ఎత్తేసిన జగన్‌ కేసులివే- సుమోటో విచారణపై సర్కార్‌ ఆక్షేపణ-రేపు హైకోర్టు తీర్పు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌పై 11 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గంటూరు జిల్లాల్లో నమోదైన ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ వైసీపీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించింది. అయితే హైకోర్టు ఇలా సుమోటో విచారణ చేపట్టడాన్ని ఏపీ సర్కార్‌ తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2St07tm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour