ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్పై 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గంటూరు జిల్లాల్లో నమోదైన ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించింది. అయితే హైకోర్టు ఇలా సుమోటో విచారణ చేపట్టడాన్ని ఏపీ సర్కార్ తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2St07tm
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment