Wednesday, 23 June 2021

Delta Plus variant: దేశంలో తొలి మృతి నమోదు.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

భోపాల్: కరోనావైరస్ రోజుకో రూపం మారుస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. ఫస్ట్ వేవ్‌లో ఒకలా, సెకండ్ వేవ్‌లో మరోలా మొత్తానికి ప్రజల ప్రాణాలు తీస్తోంది. తాజాగా మూడో వేవ్ వస్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్ ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y1u4jp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour