Wednesday, 23 June 2021

సీఎం జగన్ కు రివర్ బోర్డు జలక్: సీమ ఎత్తిపోతలు ఆపండి : తెలంగాణ ఎఫెక్ట్..వాట్ నెక్స్ట్...!!

ఏపీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కృష్ణా రివర్ బోర్డు స్పందించింది. ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తపోతలను నిర్మిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమయ్యారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించిటం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wWvmvU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour