Monday, 7 June 2021

మరోసారి ప్రజల ముందుకు ప్రధాని : ఏం చెప్పబోతున్నారు : ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటన చేస్తారా..!!

ప్రధాని మోదీ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనాకు సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రధాని ఈ విధంగానే ప్రజల ముందుకు వచ్చి వారికి పరిస్థితులను వివరించి కీలక నిర్ణయాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SiNMHT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour