ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. అదీ ఎల్లుండి నుంచి సమ్మెలోకి వెళ్లాలని వైద్యవిద్యార్ధులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇవాళ నోటీసు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీలో కరోనా నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న వైద్య విద్యార్ధులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3co84Xo
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment