వరంగల్లో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ముగ్గురు టీనేజ్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఆమె అమ్మమ్మ ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ వృద్దురాలికి చూపు సరిగా లేకపోవడంతో ఆ ఆకృత్యాన్ని గుర్తించలేకపోయింది. బాధితురాలు మూగ యువతి కావడం... ఆమె అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడం... ఇదే అదనుగా నిందితులు ఆమెపై దుర్మార్గానికి ఒడిగట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pS1QEU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment