Sunday, 13 June 2021

దారుణం: వరంగల్‌లో మూగ యువతిపై గ్యాంగ్ రేప్-అమ్మమ్మ ముందే టీనేజర్ల అఘాయిత్యం

వరంగల్‌లో దారుణం జరిగింది. ఓ మూగ యువతిపై ముగ్గురు టీనేజ్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆమె అమ్మమ్మ ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ వృద్దురాలికి చూపు సరిగా లేకపోవడంతో ఆ ఆకృత్యాన్ని గుర్తించలేకపోయింది. బాధితురాలు మూగ యువతి కావడం... ఆమె అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడం... ఇదే అదనుగా నిందితులు ఆమెపై దుర్మార్గానికి ఒడిగట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pS1QEU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour