Sunday, 13 June 2021

దేశంలో మళ్లీ మొదటికొచ్చిన కరోనా మరణాలు: నాలుగు వేలకు టచ్: అదొక్కటే ఊరట

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్నటి దాకా 80 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు.. మరింత తగ్గాయి. 70 వేలకు పడిపోయాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు తగ్గడం 72 రోజుల తరువాత ఇదే తొలిసారి. డిశ్చార్జీలు రెట్టింపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wlglmQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour