Sunday, 13 June 2021

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గనకు తీవ్ర అవమానం-రేణిగుంట ఎయిర్‌పోర్టులోకి నో ఎంట్రీ

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు సొంత గడ్డపై తీవ్ర అవమానం ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చోటు చోసుకున్న ఓ ఘటనతో ఆయనకు భారీ షాక్ తప్పలేదు. తిరుపతి ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు వీడ్కోలు పలికేందుకు ఆయన వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cCAGMC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour