Tuesday, 8 June 2021

నో కాంప్రమైజ్: విజయవాడలో నూటొక్కటి..హైదరాబాద్‌లో నూటికి: అక్కడ రూ.106 క్రాస్: జనం గగ్గోలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరలను పెంచడంలో చమురు సంస్థలు ఏ మాత్రం రాజీధోరణి కనపర్చట్లేదు. వాహనదారులపై కారుణ్యాన్ని కురిపించట్లేదు. పైగా మరింత రాటుదేలుతున్నాయి. కరకుగా మారుతున్నాయి. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలను యథేచ్ఛ పెంచుకుంటూ పోతోన్నాయి. వాహనదారుల మీద భారాన్ని మోపుతూనే ఉన్నాయి. బుధవారం కూడా వాటి ధరల్లో పెరుగుదల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pAh8O7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour